Header Banner

అత్యంత కిరాతకంగా చంపిన వైకాపా నేతలు.. మహానాడుకు వెళ్తుండగా!

  Fri Jun 06, 2025 15:41        Politics

మహానాడుకు వెళ్తున్న సమయంలో తెదేపా కార్యకర్త అయిన తమ కుటుంబసభ్యుడిని వైకాపాకు చెందిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారని బాధితురాలు వాపోయారు. అసలు నిందితులకు శిక్ష పడకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన కమలమ్మ తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన గ్రీవెన్స్ లో వినతిపత్రం అందించారు. వివిధ సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ సీఆర్ రాజన్, శెట్టి బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడిపూడి సత్తిబాబు అర్జీలు స్వీకరించారు.

 

ఇది కూడా చదవండి:  మళ్లీ విజృంభిస్తున్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో మరి ఎక్కువగా!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అత్యంత విషమంగా ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి హరీష్ రావు!

 

 వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష.. మామిడి, నల్లబర్లీ పొగాకు, కోకో పంటలపై కీలక నిర్ణయాలు!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

లేటుగా నిద్రపోతున్నారా! అయితే మీకు ఈ సమస్యలు తప్పవు!

 

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 
 


   #andhrapradesh #andhrapravasi #murder #public